Telangana: రేషన్ కార్డు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ప్రజాపాలన..

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరించనుంది..
Close Menu