Fraud in Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌లో కోట్ల రూపాయల స్కామ్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య

ఐసీఐసిఐ బ్యాంక్ లో జరిగిన కోట్ల రూపాయల స్కాం సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ, ఖాతాదారులు ఆధారాలు చూపించారు. జరిగిన స్కాం అంశంలో బ్యాంకు సీనియర్ అధికారులు ముంబై నుండి వచ్చి పరిస్థితి సమీక్షించారని, పోలీసులు చెప్పారు.

ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం, పాతిక కోట్లకు పైగా తమ సొమ్ము పోగొట్టుకున్నట్లు ఖాతాదారులు ఆధారాలు చూపించారు. ఇక్కడ జరిగిన బ్యాంక్ స్కాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.ఇప్పటికే 60 మందికి పైగా ఖాతాదారులు ఫిర్యాదు చేశారు.

జరిగిన ఈ కేసును సిసిటివి టివి 9 తెలుగు వెబ్ సైట్ నుంచి మరిన్ని వార్తలకు తెరతీయండి.

Close Menu